వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, మున్నేరు వరద ముప్పు తప్పించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పారు.
మరోవైపు నగరంలో బాలికపై జరిగిన అఘాయిత్యం దారుణమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

