Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

22-ఏ బాధితులకు అండగా ఉంటాం: హరీశ్‌రావు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 3:56 PM హైదరాబాద్తెలంగాణ
తెలంగాణ భవన్‌లో 22-ఏ సెక్షన్‌ బాధితులతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సమావేశమయ్యారు. ప్రజల ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వంపై పోరాడతామని తెలిపారు. బాధితులకు బీఆర్ఎస్, లీగల్‌ సెల్‌ అండగా ఉంటాయని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...