వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 43.371 టీఎంసీలకు చేరింది. బుధవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1,079.40 అడుగులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, గత 24 గంటల్లో సగటు ఇన్ఫ్లో 4,250 క్యూసెక్కులుగా ఉంది.
ఔట్ఫ్లో 1,013 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రస్తుతం స్పిల్వే ద్వారా నీటిని విడుదల చేయడం లేదని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

