వార్తలకు తిరిగి వెళ్లండి
వైద్యరంగానికి నిధుల వృథా

రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం 15వ ఆర్థిక సంఘం గ్రాంటుగా రూ.567.40 కోట్లు విడుదల చేసినా వాటి వినియోగంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నిధులతో ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల నిర్మాణంతో పాటు రోగ నిర్ధారణ, పబ్లిక్ హెల్త్ యూనిట్ల బలోపేతం చేపట్టాల్సి ఉంది.
Comments
Loading comments...