వార్తలకు తిరిగి వెళ్లండి

ములగాడ మండలం ఏదురువానిపాలెం కొండపై ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో, ఆమె సోమవారం కలెక్టరేట్లోని ప్రజావేదికలో మరోసారి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న సదరు తహసీల్దార్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. అధికారులు రసీదు ఇచ్చి 105 రోజుల్లోగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

