Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాంకిడి ప్రజావాణికి 6 వినతులు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:13 PM ఆసిఫాబాద్General
వాంకిడి ప్రజావాణికి 6 వినతులు - Udayam
వాంకిడి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో జోష్ణ పాటిల్ ప్రజల నుంచి 6 వినతులు స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...