Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 7:19 PM పార్వతీపురం మన్యంGeneral
ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి - Udayam
సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలి పదో తరగతి విద్యార్థి అరుణ తేజ(15) మృతి చెందాడు. మరో విద్యార్థి యాకోబు గాయపడ్డాడు. శిథిల గోడపై విద్యార్థులు కూర్చున్న సమయంలో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా అరుణ తేజ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. యాకోబుకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...