వార్తలకు తిరిగి వెళ్లండి
మిర్యాలగూడలో ట్రామా కేర్ కేంద్రం కోసం ఎదురుచూపు

మిర్యాలగూడ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రామా కేర్ కేంద్రం ఏర్పాటు అవసరం మరింత పెరిగింది. 2025 నుంచి ఇప్పటి వరకు 163 ప్రమాదాల్లో 96 మంది మృతిచెందగా, 185 మంది గాయపడ్డారు.
ట్రామా కేర్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృనాయక్ తెలిపారు. కేంద్రం ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
Comments
Loading comments...