Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 09, 2026 2:48 PM వనపర్తిGeneral
వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం - Udayam
ఎల్లోనివో ప్రభావం వలన వేసిన పంటలు ఎండిపోయిన రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బి వెంకటేష్ కోరారు. వ్యవసాయంలో లాభాలు పడిపోయాయి వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ ప్రవేశం వల్ల చిన్న రైతుల వ్యవసాయ ఉత్పత్తి దెబ్బతింటుంది చిన్న సన్న కారు రైతులకు రుణాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సారంపల్లి మల్లారెడ్డి గారికి నివాళులు

Comments

G
Loading comments...