వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని అమరావతి వీఐటీ యూనివర్సిటీ విద్యార్థులు 10 వేల పోస్ట్కార్డులతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలో మోదీ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను వివరించారు.
బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ పన్నుల విధానం, మౌలిక వసతుల కల్పనలో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

