Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస హత్యలతో పల్నాడులో టెన్షన్

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 10, 2026 11:10 AM పల్నాడు General
వరుస హత్యలతో పల్నాడులో టెన్షన్ - Udayam
పల్నాడు జిల్లాలో ఒక్క వారంలోనే రాజుపాలెం, కారంపూడి, రెంటచింతలలో మూడు హత్యలు చోటుచేసుకోవడంతో కలకలం రేగింది. కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారం, పాత కక్షల నేపథ్యంలో ఈ ఘటనలు జరిగినట్లు సమాచారం. వరుస హత్యలతో జిల్లాలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Comments

G
Loading comments...