వార్తలకు తిరిగి వెళ్లండి
నాగార్జునసాగర్లో నిర్వహిస్తున్న పవిత్ర వరుణ యాగంలో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు, చెరువులు నిండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.
రైతుల సంక్షేమం, రాష్ట్ర సుభిక్షమే లక్ష్యమని తెలిపారు.
Comments
Loading comments...
