Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్సిటీలో మెస్‌ ఛార్జీల పెంపుపై ఆందోళన

Follow Udayam on Google
sudheer Sep 01, 2026 4:41 PM కరీంనగర్General
వర్సిటీలో మెస్‌ ఛార్జీల పెంపుపై ఆందోళన - Udayam
కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో పెంచిన హాస్టల్‌ మెస్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు వర్సిటీ ఆవరణలో నిరసన తెలిపారు. ఇక్కడ చదివే వారంతా పేద, మధ్యతరగతి విద్యార్థులేనని, చార్జీల పెంపు తీవ్ర భారం మోపుతుందని పేర్కొన్నారు. పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...