Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరి సాగుపై పల్నాడు రైతుల్లో ఆందోళన

Follow Udayam on Google
T. SRINU BABU Aug 25, 2026 10:26 AM పల్నాడుGeneral
వరి సాగుపై పల్నాడు రైతుల్లో ఆందోళన - Udayam
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిని కేవలం తాగునీటి అవసరాలకే పరిమితం చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) నిర్ణయించింది. ప్రభుత్వం కూడా వరి సాగు వేయవద్దని ముందే హెచ్చరించడంతో, సాగర్ కుడికాలువ పరిధిలోని పల్నాడు రైతులు వరి పంట విషయంలో తీవ్ర సందిగ్ధంలో పడ్డారు.

Comments

G
Loading comments...