వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వేకోడూరులో బంగారు నగలు కోసం 70 ఏళ్ల వృద్ధురాలిని నమ్మించి ఇంట్లోకి పిలిచి పప్పుగుత్తి, గుండ్రాయితో మోది హత్య చేసిన తల్లీకుమారులను పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేశారు.
నిందితుల నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట డీఎస్పీ వెల్లడించారు.
Comments
Loading comments...

