వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధుల , బీడీ కార్మికుల పింఛన్ అప్లికేషన్ తీసుకోవాలని గంభీరావుపేట బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నాయకులు రత్నాకర్ మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధుల, బీడీ కార్మికుల దరఖాస్తు తీసుకోకపోవడంతో కడుపు కొడుతుందని, అందర్నీ సమన్వయంగా న్యాయం చేయాలని, వారి దరఖాస్తులు స్వీకరించాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కెసిఆర్ అందరికీ పింఛన్ ఇచ్చారని గుర్తు చేశారు.
Comments
Loading comments...

