వార్తలకు తిరిగి వెళ్లండి

షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు కాంట్రాక్టర్లుగా ఎదిగేందుకు ప్రభుత్వ విభాగాల్లో లభించే అవకాశాలపై అవగాహన కార్యక్రమం ఈ నెల 27న నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3.30 గంటలకు కార్యక్రమం జరుగుతుందన్నారు.
పాల్గొనేవారు ముందస్తు నమోదు కోసం 7699087550 వాట్సాప్ నంబర్కు ఫారం పంపించాలని సూచించారు.
Comments
Loading comments...

