Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసంపూర్తిగా చెక్‌డ్యాం పనులు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 12:41 PM నిర్మల్ General
అసంపూర్తిగా చెక్‌డ్యాం పనులు  - Udayam
కుబీరు మండలం రాజురా శివారులో రూ.1.60 కోట్లతో చేపట్టిన చెక్‌డ్యాం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. బండరాళ్లు పూర్తిగా పేర్చకపోవడంతో వరదలకు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి నిల్వ కోసం అడుగు భాగంలో మట్టి తొలగించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వర్షాలు తగ్గిన వెంటనే పనులు పూర్తి చేస్తామని ఇంజినీర్ తెలిపారు.

Comments

G
Loading comments...