Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ నీటిపై వైకాపా తప్పుడు ప్రచారం

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 12:48 PM మార్కాపురంGeneral
వెలిగొండ నీటిపై వైకాపా తప్పుడు ప్రచారం - Udayam
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండు రోజుల్లో పూర్తి పరిహారం అందిస్తామని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఇప్పటివరకు రూ.765 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఈ నెల 25 నుంచి పట్టాలు పంపిణీ చేయని నిర్వాసితులకు పట్టాలు ఇస్తామన్నారు. ఏ ఒక్క నిర్వాసితుడికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...