వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట 27వ వార్డులో ఓటర్ల నమోదు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ పాల్గొని ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు.
కొత్త ఓటర్లు తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు కోల్పోయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

