వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లాలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రక్రియ అత్యంత కీలకమని, అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు.
ఇప్పటికే బీఎల్ఓలకు శిక్షణ ఇచ్చి, సర్వే కోసం అవసరమైన మెటీరియల్ను మండలాలకు పంపిణీ చేశారు. ఇంటింటి సర్వేలో అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

