వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండోనేసియాలోని అనక్ క్రాకటావ్ అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందింది. భారీగా బూడిద వెలువడటంతో 8 విమానాశ్రయాలను మూసివేయగా, 1.7 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది.
అగ్నిపర్వతం చుట్టూ 3 కి.మీ. పరిధిని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. నౌకలు అప్రమత్తంగా ఉండాలని, స్థానికులు, పర్యాటకులు అక్కడికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

