Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన మహోత్సవంలో పాల్గొనాలి: సీఐ రామచందర్ రావు

Follow Udayam on Google
sudheer Aug 25, 2026 6:46 PM కరీంనగర్General
వన మహోత్సవంలో పాల్గొనాలి: సీఐ రామచందర్ రావు - Udayam
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ మొక్కలు నాటాలని కరీంనగర్ వన్ టౌన్ సీఐ రామచందర్ రావు పిలుపునిచ్చారు. 1వ పట్టణ పోలీస్ శాఖ, 'ఫ్రెండ్లీ వాకర్స్' ఆధ్వర్యంలో GP గ్రౌండ్‌లో జరిగిన వన మహోత్సవంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. పచ్చదనం పెంచడం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...