వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తుపల్లి మండలం తుంబూరులో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో అత్త వెంకటనర్సమ్మను అల్లుడు తిరుపతిరావు, అతని ప్రియురాలు సునీత హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 2న ఆమెను చీర కొంగుతో గొంతు బిగించి చంపినట్లు వెల్లడించారు.
మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం తిరుపతిరావు ఆమె కోసం వెతుకుతున్నట్లు నటించాడని తెలిపారు.
Comments
Loading comments...
