వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నకోడూరు మండలం విఠలాపూర్ సబ్స్టేషన్ ఎదుట పంట పొలాలకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎల్నినో ప్రభావంతో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా లేకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు నష్టపోతారని అన్నారు. ప్రభుత్వం వెంటనే వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ అందించాలని కోరారు.
Comments
Loading comments...

