వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గుర్ల మండల పరిధిలో శుక్రవారం స్దానిక ఎస్ఐ నారాయణరావు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాన రహదారులపై వాహనాలు తనిఖీ చేసి, ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ మేరకు వాహనదారులు రికార్డులు సక్రమంగా నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...

