వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కామవరం అడవిలో వెలసిన గుబ్బల మంగమ్మ అమ్మవారిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా అమ్మవారిని వేలాదిగా తరలివచ్చిన భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకోగా, ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
Comments
Loading comments...

