Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి మాజీ ఎంపీపీ విరాళం

Follow Udayam on Google
B RAJESH Sep 17, 2026 8:36 PM విజయనగరంGeneral
విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి మాజీ ఎంపీపీ విరాళం - Udayam
డెంకాడ మండలం నాతవలస గ్రామంలో నిర్వహించిన శ్రీ మద్విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ రావు గురువారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి రూ.5 వేల విరాళం అందజేశారు. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతతో నిర్వహించడం అభినందనీయమని కంది చంద్రశేఖర్ రావు అన్నారు.

Comments

G
Loading comments...