వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్ ‘ఆశీర్వాద్ కా దియా’ దీపాన్ని వెలిగించారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలిపే శక్తియుక్తులు ప్రసాదించాలని ప్రార్థించారు.
మోదీ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి సాగుతున్నాయని లోకేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు.
Comments
Loading comments...

