Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేవెళ్ల ట్రెజరీలో ఏసీబీ దాడులు

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:03 PM రంగారెడ్డి General
చేవెళ్ల ట్రెజరీలో ఏసీబీ దాడులు - Udayam
చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి రూ.లక్ష లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్‌టీవో అధికారి లక్ష్మణ్, అసిస్టెంట్ ఎస్‌టీవో అనురాధలను అదుపులోకి తీసుకుని వారి నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...