Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్లకు ఎన్నికల సంఘం గుడ్‌న్యూస్

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:19 PM హైదరాబాద్General
ఓటర్లకు ఎన్నికల సంఘం గుడ్‌న్యూస్ - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో జారీ చేసిన నోటీసుల పరిష్కారానికి ఈసీ వెసులుబాటు కల్పించింది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు హాజరై పత్రాలు అందించవచ్చని స్పష్టం చేసింది. పెండింగ్, భవిష్యత్ ఫారం-6 దరఖాస్తులకు డిక్లరేషన్ ఫారం తప్పనిసరి చేస్తూ తెలంగాణ సీఈవో సుదర్శన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Comments

G
Loading comments...