వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా విశాఖ సముద్రంలో అలలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి.
బీచ్ రోడ్డులో రక్షణ గోడల వరకు అలలు వస్తుండటంతో, కొబ్బరి ఎరీనా ప్రాంతంలో చెట్ల వేర్లు బయటపడ్డాయి. భారీ అలల తాకిడి కారణంగా పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

