వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో ఓ బాలిక హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్లో ఒడిశాలోని రాయగడ ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
బాలికతో పరిచయం ఏర్పడి, అనంతరం వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ 15న జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టి తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

