వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేట మండలం బాచేపల్లి వద్ద హైవేపై వెళ్తున్న వాహనదారులను ఓ దృశ్యం ఆకట్టుకుంది. హైదరాబాద్లో తయారైన కొత్త ఎలక్ట్రిక్ బస్సును లారీలో ఎక్కించి హిమాచల్ప్రదేశ్కు తరలిస్తున్నారు.
ఈ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు, వాహనదారులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలు వైరల్గా మారాయి.
Comments
Loading comments...

