వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ప్రజలు అందించిన వినతులను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

