Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినియోగదారుల నుంచి 41 వినతులు అందినట్లు తెలిపారు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 17, 2026 10:38 PM విశాఖపట్నంGeneral
వినియోగదారుల నుంచి 41 వినతులు అందినట్లు తెలిపారు - Udayam
విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి 41 వినతులు అందాయి. కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినియోగదారులు వివిధ సమస్యలను ప్రస్తావించారు.

Comments

G
Loading comments...