వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ వినాయక చవితి వద్ద సోమవారం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు .
వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని ఆ వినాయకుడిని వేడుకున్నట్లు వాళ్ళు తెలిపారు. హిందూ సాంప్రదాయాలను ఆధ్యాత్మిక విషయాలను నేటి తరానికి తెలియాలి అన్నారు.అనంతరం జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

