Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీజీకి నివాళులర్పించిన అయ్యన్న పాత్రుడు

Follow Udayam on Google
Ram Sep 14, 2026 2:05 PM జాతీయంGeneral
గాంధీజీకి నివాళులర్పించిన అయ్యన్న పాత్రుడు - Udayam
దక్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్ రైల్వే స్టేషన్‌ను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సందర్శించి మహాత్మా గాంధీజీకి నివాళులర్పించారు. గాంధీజీని రైలు నుంచి దింపిన ప్లాట్‌ఫాం , ఆయన గడిపిన వెయిటింగ్ రూమ్‌ను పరిశీలించారు. గాంధీజీ ఆశయాలు తమకు ఎప్పటికీ స్ఫూర్తి అని తెలిపారు.

Comments

G
Loading comments...