Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకుడికి పూజలు చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 17, 2026 8:49 PM నాగర్ కర్నూల్General
వినాయకుడికి పూజలు చేసిన ఎమ్మెల్యే - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడిని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునేంద్ర కుమార్, వైస్ చైర్మన్ బాదం రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జక్కా రాజ్ కుమార్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ సుంకరి అలివేల, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...