వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఎర్రవెల్లిలో తమ తాతా ముత్తాతల కాలం నుంచి భూములను సాగు చేసుకుంటున్నామని దళిత రైతులు తెలిపారు. గ్రామంలో సుమారు 200 దళిత కుటుంబాలు ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నాయన్నారు.
కేసీఆర్ తమ భూములను ఇంచు కూడా తీసుకోలేదని, ఆయనకు ఉన్న భూమిలో ఆయనే వ్యవసాయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

