Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 10:11 PM హైదరాబాద్General
తెలంగాణలో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం - Udayam
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దిశగా ప్రణాళికలు రూపొందించామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ, హెల్త్, ఎడ్యుకేషన్, ఈవీ వంటి ప్రత్యేక జోన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...