Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకుడి నిమజ్జనం వెనుక కథ తెలుసా

Follow Udayam on Google
B Ganga Sep 20, 2026 10:09 AM పార్వతీపురం మన్యంGeneral
వినాయకుడి నిమజ్జనం వెనుక కథ తెలుసా - Udayam
దేశంలో కోలాహలంగా సాగే గణేశ్ నిమజ్జనాల వెనుక ఓ ప్రసిద్ధ పురాణ గాథ ఉంది. మహాభారతాన్ని వినాయకుడు నిర్విరామంగా 10రోజులు రచిస్తాడు. ఆ సమయంలో శరీరం వేడెక్కడంతో చల్లగా ఉండటానికి వ్యాసుడు బంకమట్టి పూస్తాడు. భారతం పూర్తయ్యాక ఎండిపోయిన ఆ మట్టిని తొలగించేందుకు వ్యాసుడు గణేశుడిని నీటిలోకి దించి స్నానం చేయిస్తాడు. ఇందుకు ప్రతీకగానే నవరాత్రులు పూజించి నిమజ్జనం చేసే సంప్రదాయం కొనసాగుతోందని భక్తుల విశ్వాసం.

Comments

G
Loading comments...