Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంతోష్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. మూడేళ్ల బాలుడు మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 10:50 AM హైదరాబాద్General
హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌ ఐఎస్‌ సదన్‌ ఎక్స్‌ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల బాలుడు ఇజ్ఞాన్‌ ఉద్దీన్‌ మృతిచెందాడు. కుటుంబంతో కలిసి హోటల్‌కు వెళ్లిన సమయంలో వేగంగా వచ్చిన కారు బాలుడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సీసీటీవీ ఆధారంగా కారును గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...