వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో విమానయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కడప ఎయిర్పోర్టుల్లో రూ.912.94 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టింది.
కొత్త టెర్మినల్ భవనాలు, రన్వే విస్తరణతో పాటు వివిధ దశల్లో ఉన్న ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ప్రాంతీయ అనుసంధానం మరింత బలపడనుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

