Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్

Follow Udayam on Google
RAGHU SKLM Sep 18, 2026 3:54 PM శ్రీకాకుళంGeneral
వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ - Udayam
​శ్రీకాకుళం పట్టణంలో పలు వీధులలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి ఎమ్మెల్యే గోండు శంకరరావు వివిధ మండపాలను సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మావూరివీధిలో వరాహ నరసింహస్వామి అవతారంలో ఉన్న వినాయక విగ్రహం ఆకట్టుకుంది. ఈ మండపానికి వెళ్లిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. స్థానికులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు.

Comments

G
Loading comments...