వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ సద్దులగుండు డివిజన్లో వినాయక చవితి సందర్భంగా మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వివిధ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నరేష్ లక్ష్మీ, మధుమోహన్, గోపి, రాములు, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

