Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితిని శాంతియుతంగా జరుపుకోవాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 13, 2026 2:10 PM నాగర్ కర్నూల్General
వినాయక చవితిని శాంతియుతంగా జరుపుకోవాలి - Udayam
వినాయక చవితిని జిల్లా ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కోరారు. గణనాథుని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...