Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడికి హోం మంత్రి అనిత పూజలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 14, 2026 2:03 PM విశాఖపట్నంGeneral
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నంలోని తమ నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి పూజలు నిర్వహించడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని మంత్రి అనిత అన్నారు.

Comments

G
Loading comments...