Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష

Follow Udayam on Google
Ram Sep 14, 2026 7:59 PM జాతీయంGeneral
వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష - Udayam
కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై మంత్రి టీజీ భరత్‌తో కలిసి గౌరు చరితా రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఉత్సవాలను ప్రశాంతంగా , భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...