వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో సుమారు 2.60 లక్షల మంది అర్హులు ఉన్నట్లు గుర్తించింది. తొలి విడతలో 1.50 లక్షల మందికి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
అక్టోబర్లో అర్హుల జాబితా ఖరారు చేసి, నవంబర్ నుంచి భూసేకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

